వైద్యం వికటించి నిండు గర్భిణి..

by  |

దిశ, రంగారెడ్డి: వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందింది. వికారాబాద్ పట్టణంలోని సద్గురు సాయిరాం హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డెలవరి చేస్తున్న సమయంలో అధిక రక్తస్రావం కావడంతో గర్భిణి మజీత బేగం మృతిచెందినట్లు సమాచారం. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.


Next Story

Most Viewed