- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు కాసేపటి కిందటే పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో సైనిక లాంఛనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కొవిడ్ నిబంధనలకు లోబడే మిగతా కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు.
ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన పార్థివదేహం వద్ద సర్వమత ప్రార్థనలు జరిపారు.కాగా, ఉదయం ప్రధాని, రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు.
Next Story