- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. ఈ విషయాన్ని స్టేట్ టెక్నికల్ బోర్డు ఓ ప్రకటన చేసింది. పాలిసెట్-2020 దరఖాస్తు చివరి తేదీని పొడిగించినట్లు పేర్కొన్నది. ఆన్ లైన్ లో ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. రూ. 300 అదనపు ఫీజుతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవొచ్చని పేర్కొన్నది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడవు తేదీని పొడిగించినట్లు తెలిసింది.
Next Story