- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో పేకాట స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఇటిక్యాల మండలం ఉదండపురం గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 97,890, ఏడు సెల్ఫోన్లు, తొమ్మిది బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.
Tags: Police raids, poker bases, arrest, Jogulamba gadwal
Next Story