- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పైసల కోసం పక్కదారి పట్టిన ముగ్గురు వ్యక్తులు పాడు పనిని ఎంచుకున్నారు. అందుకు విజయవాడ భవానీపురంలోని ఓ ఇంటిని అడ్డగా మార్చుకొని ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇదేక్రమంలో ఆ ఇంట్లోకి ఎవరెవరో వచ్చి వెళ్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కాసమాచారంతో వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించిన పోలీసులు ముగ్గురు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులు, యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ముఠా వెనుక ఎవరిదైన పెద్ద హస్తం ఉందా లేకుంటే, ఈ ముగ్గురే దందా నడిపిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story