- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: లైసెన్స్ లేకుండా వరి విత్తనాలు అమ్ముతున్న ఇద్దరిపై కేసు నమోదు అయింది. పారిపెళ్లికి చెందిన కంకళ్ల రాజేశ్వర్, మల్లన్న వెల్గటూర్, మెండోరా ప్రాంతానికి చెందిన గంగిరెడ్డి నుంచి సన్ సీడ్ కంపెనీకి చెందిన విత్తనాలను తీసుకొచ్చి రైతులకు విక్రయిస్తున్నట్లు సోన్ సీఐ జీవన్ రెడ్డి తెలిపారు. వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story