బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్

by  |
బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్
X

దిశ, సత్తుపల్లి:
సత్తుపల్లి పట్టణంలో‌ ఐపీఎల్ బెట్టింగ్‌లు చేసున్న 11 మంది బెట్టింగ్ రాయుళ్ళను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఏసీపీ వెంకటేశ్ మాట్లాడుతూ… పక్కా సమాచారంతో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి రూ. 50 వేల నగదు,11 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed