నేడు కీలక భేటీ.. మోడీ ఏం మాట్లాడుతారు?

by  |
నేడు కీలక భేటీ.. మోడీ ఏం మాట్లాడుతారు?
X

దిశ, వెబ్ డెస్క్: నేడు బ్యాంకుల చీఫ్ లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ప్రస్తుతం దేశంలో ఎకనామీ పరిస్థితిపై మేధో మథనం జరగనున్నది. అదేవిధంగా కరోనా సమయంలో బ్యాంకులు తీసుకుంటున్న జాగ్రత్తలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ సమావేశం అనంతరం ఆ అంశాలను మీడియాకు తెలిపే అవకాశముంది. కాగా, కరోనా వాస్తవ పరిస్థితి ఎలా ఉందో, ఎలా వ్యూహరించాలో అన్నదానిపై ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed