- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ పృథ్వీషా తన బ్యాటింగ్తో అలరించాడు. సమయం చూసి బౌండరీలను బాదుతూ.. మొత్తం 43 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 64 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఏడవ మ్యాచ్ ఢిల్లీ-చెన్నై ఆటగాళ్లలో పృథ్వీ షా తప్ప మరే ఆటగాడు చెలరేగి ఆడలేదు. దీంతో ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా పృథ్వీ షా నిలిచాడు.
Next Story