- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన కరోనా టెస్టులు నిర్వహించుకోగా ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ తేలిందని వైద్యులు ప్రకటించారు.
దీంతో కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో దొరబాబు చేరారు.కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ప్రకటించుకున్న ఎమ్మెల్యే, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Next Story