- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సంగారెడ్డి: హత్నూర పీహెచ్సీ సంగారెడ్డి డీఎంహెచ్ఓ మోజీరామ్ రాథోడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రజలంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. అంతేగాకుండా ప్రతిరోజూ రెండు లేదా మూడుసార్లు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.
అనంతరం పీహెచ్సీలో చేస్తున్న రాపిడ్ టెస్టులను ఆయన పరిశీలించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పని ఉంటే తప్ప బయటికి రాకూడదని, ఎవరికి వారే గృహ నిర్భందం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Next Story