- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చేనెల 12 నుంచి 16 వరకు పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓయూ పరీక్షల విభాగం ప్రకటించింది. ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంకామ్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా రాసేందుకు అవకాశం ఉందని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. మూడో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 19 నుంచి 27 వరకూ నిర్వహిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. పరీక్షలన్నీ ఉదయం 10నుంచి 12 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తున్నట్టు ఓయూ తెలిపింది.
Next Story