వచ్చే నెల 12 నుంచి పీజీ పరీక్షలు

by  |
వచ్చే నెల 12 నుంచి పీజీ పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చేనెల 12 నుంచి 16 వరకు పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓయూ పరీక్షల విభాగం ప్రకటించింది. ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంకామ్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు కూడా రాసేందుకు అవకాశం ఉందని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. మూడో సెమిస్టర్ పరీక్షలను అక్టోబర్ 19 నుంచి 27 వరకూ నిర్వహిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. పరీక్షలన్నీ ఉదయం 10నుంచి 12 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తున్నట్టు ఓయూ తెలిపింది.


Next Story

Most Viewed