- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: విద్యుత్ అధికారుల నిర్లక్షం కారణంగా తన గేదె చనిపోయినందున పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి సబ్ స్టేషన్ కు తాళం వేశాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన తిరుపతిరావుకు చెందిన గేదె విద్యుత్ షాక్ కు గురై మృతిచెందింది. విద్యుత్ వైరు తెగి వాగులో పడిందని.. ఈ సమయంలో నీరు తాగడానికి ఆ వాగులోకి వెళ్లిన తన గేదె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిదని బాధితుడు తెలిపారు. తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్ కు తాళం వేసి అక్కడే బైఠాయించాడు. తాము అప్రమత్తం అయ్యామని.. లేకపోతే 20కి పైగా గేదెలు చనిపోయేవని వివరించారు.
Next Story