- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జోరువాన..పిడుగు పాటుకు ఒకరు మృతి
by Sridhar Babu |

X
దిశ, కరీంనగర్ :
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో వర్షానికి తోడు వచ్చిన పిడుగుపాటుకు కూలీ గుడుగుల రాములు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలోని పలు చోట్ల కూడా వర్షం పడటంతో వాతావరణం కాస్త చల్లబడినట్లయింది.
Next Story