- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశప్రతినిధి, మహబూబ్ నగర్: మహబుబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని పట్టణ సమీపం వద్ద గల ధర్మాపూర్, ఆర్టీవో ఆఫీస్ వద్ద బుధవారం సాయంకాలం చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే.. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తిని డీసీఎం వ్యాన్ వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చౌదర్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story