- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన ఆస్తివివాదం….
<p>దిశ వెబ్ డెస్క్: గుంటూరులో ఇరు కుటుంబాల మధ్య ఆస్తివివాదం చిచ్చు పెట్టింది. ఆస్తికోసం రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో బళ్లాని అబ్రహం అనే వ్యక్తి పై ప్రత్యర్థులు తీవ్రంగా దాడి చేశారు. కాగా చికిత్స పొందుతూ అబ్రహం మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Read Also… బాలికకు 43ఏళ్ల వ్యక్తి వేధింపులు.. కారణం ఇదే!</p>

X
దిశ వెబ్ డెస్క్: గుంటూరులో ఇరు కుటుంబాల మధ్య ఆస్తివివాదం చిచ్చు పెట్టింది. ఆస్తికోసం రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో బళ్లాని అబ్రహం అనే వ్యక్తి పై ప్రత్యర్థులు తీవ్రంగా దాడి చేశారు. కాగా చికిత్స పొందుతూ అబ్రహం మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






