ప్రాణం తీసిన ఆస్తివివాదం….

by  |
ప్రాణం తీసిన ఆస్తివివాదం….
X

దిశ వెబ్ డెస్క్: గుంటూరులో ఇరు కుటుంబాల మధ్య ఆస్తివివాదం చిచ్చు పెట్టింది. ఆస్తికోసం రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో బళ్లాని అబ్రహం అనే వ్యక్తి పై ప్రత్యర్థులు తీవ్రంగా దాడి చేశారు. కాగా చికిత్స పొందుతూ అబ్రహం మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…

బాలికకు 43ఏళ్ల వ్యక్తి వేధింపులు.. కారణం ఇదే!


Next Story

Most Viewed