- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వ్యక్తిపై గొడ్డలితో దాడి.. పాత కక్షలే కారణం!
by Sumithra |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం ఖతగాం గ్రామంలో చందుపై శంకర్ అనే వ్యక్తిని గొడ్డలితో నరికాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో చందుకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో చందును చికిత్స నిమిత్తం నిజామాబాద్ అసుపత్రికి తరలించారు. కాగా పాత కక్షలను మనస్సులో పెట్టుకుని చందుపై శంకర్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై బిచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శంకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story