- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు గల కారకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ, వీహెచ్పీ, జనసైనికులు పలుమార్లు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ప్రస్తుతం అక్కడ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా గురువారం నుంచి ధర్మ పరిరక్షణ పేరుతో దీక్షకు పిలుపునిచ్చాయి. కార్యకర్తలు ఎవరి ఇళ్ళల్లో వారు నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపాలని కోరాయి. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన ఇంట్లో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు.
Read Also..
Next Story