- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నా కూడా ఇలాంటి అరాచకాలు జరగడం దురదృష్టకరమని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళల రక్షణకు చట్టాలు లేవని.. ప్రచారానికి మాత్రమే ఉన్నాయంటూ చురకలంటించారు. గుంటూరు, వెలిగోడు ఘటనల్లో కేసు నమోదు విషయం జోప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంలేదు.. కానీ వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయన్నారు.
Next Story