- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం కేప్టెన్ అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్లో ఆక్సీమీటర్లతో ప్రజల ఆక్సిజన్ స్థాయిలను కొలిచి కోవిడ్-19 నుంచి కోలుకునేలా ఆప్ కార్యకర్తలంతా శ్రమించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమరీందర్ సింగ్.. కేజ్రీవాల్ పంజాబ్కు రావాల్సిన అవసరం లేదని.. ఆక్సీమీటర్ల అవసరం కూడా పంజాబ్ ప్రజలకు అవసరం లేదని అన్నారు. ప్రజలు వైద్య పరీక్షలకు ఆస్పత్రులకు రాకుండా ఆప్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
Next Story