- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. జమ్ముకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో ఎల్వోసీ వద్ద దాడి చేసింది. ఇండియన్ పోస్టులతో పాటు సరిహద్దు గ్రామాలపై పాక్ మోర్టార్లతో దాడికి దిగింది. ఈ దాడిలో 60 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. మరోకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. కాగా, ఈ ఘటనలో భారత జవానులకు ఏ విధమైన గాయాలు కాలేదని పూంచ్ పోలీస్ చీఫ్ ఎఎస్పీ రమేశ్ అగర్వాల్ తెలిపారు.
Next Story