- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రజలే కాదు.. ప్రతి రంగం కూడా కరోనా ప్రభావంతో కాకవికలమైపోతున్నాయి. దీని కారణంగా అన్ని రంగాలు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోన్నది. తాజాగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం షెడ్యూల్ లో మార్పు చేశారు. 2021 ఫిబ్రవరి 28న జరగాల్సిన ఆస్కార్ వేడుకను కరోనా కారణంగా ఏప్రిల్ 25కు వాయిదా పడింది. ఈ మేరకు ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. కొవిడ్ నిబంధనలతో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తామని తెలిపింది. వర్చువల్ గా నిర్వహించాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
Next Story