- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది నుంచి ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని తీసుకురానున్నట్లు అకాడమిక్ కౌన్సిల్ ప్రకటించింది. ఇందులో భాగంగా పరీక్షల అనంతరం జవాబు పత్రాలను ఆన్ లైన్ లో అధ్యాపకులకు పంపిస్తారు.
దీంతో వారు ఎక్కడినుంచైనా మూల్యాంకనం చేసే వీలును కల్పించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో సకాలంలో ఫలితాలను విడుదల చేయడానికి కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Next Story