- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిరిసిల్ల: భూ వివాదం కారణంగా ఒకరిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బైరగోని తిరుపతి (28)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. సంఘటన స్థలంలో నెంబరు లేని ఓ పల్సర్ వాహనాన్ని వదిలేసి వెల్లడంతో పోలీసులు వాహనం ఆధారంగా విచారణ చేపట్టారు. మృతునికి నెల రోజుల క్రితమే ఓ పాప పుట్టినట్టు గ్రామస్థులు తెలిపారు.
Next Story