ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం

by  |
ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికడ్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతుడు ఖాజీపూర్ గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్(35) అని పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



Next Story

Most Viewed