ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి..

by  |
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి..
X

దిశ,వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో గొల్లపల్లి వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించారు. కాగా మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతున్ని గొల్లపల్లికి చెందిన నాగేంద్ర గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story