- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాదంపై పంచాయతీ నిర్వహిస్తున్న సమయంలో సర్పంచ్ పై ఓ వర్గం హత్యాయత్నం చేసింది. వివరాల్లోకెళితే…వర్దన్న పేటలో ఓ భూవివాదం నెలకొంది. ఈ విషయంలో పంచాయతీ నిర్వహించాలని కడారి గూడెం సర్పంచ్ సతీశ్ను వర్దన్న పేట ఎస్.ఐ కోరారు. కాగా పంచాయతీ జరుగుతుండగా సర్పంచ్ పై ఓ వర్గం దాడికి దిగింది. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పోలీసుల ముందే జరగడం గమనార్హం.
Next Story