- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏకాదశి వేడుకల్లో విషాదం నెలకొంది. గోదావరి నదిలో పుణ్య స్నానాలకు వెళ్లి రెండు వేరు వేరు ఘటనల్లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో నదిలో ఏకాదశి స్నానానికి వెళ్లిన కార్తీక్, రవీందర్, ప్రతాప్ అనే ఈ ముగ్గురు యువకులు గల్లంతు కాగా మహదేవపూర్ వద్ద గోదావరి స్నానానికి వెళ్లిన శ్రీశైలం అనే యువకుడు మృత్యువాతపడ్డాడు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story