- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డి ప్రభుత్వస్పత్రి వద్ద ఆదివారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, అతను కరోనాతో మృతిచెంది ఉంటాడని ఎవరూ కూడా ఆ వ్యక్తి మృతదేహం వద్దకు వెళ్లడంలేదు. గంటలకొద్ది ఆ వ్యక్తి మృతదేహం అక్కడే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆరా చేస్తున్నారు.
Next Story