- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఏరియాలో ఆదివారం దారుణం వెలుగుచూసింది. లుంబినీ మాల్ ఎదురుగా దుప్పట్లో ఓ వృద్దురాలు(72) మృతదేహం లభ్యమైంది. వృద్దురాలు ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. దీంతో కరోనాతో చనిపోయిన వృద్దురాలు మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉంటాని పలువురు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఐపీసీ సెక్షన్ 174కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు బంజారాహిల్స్ సీఐ కళింగ రావు తెలిపారు.
Next Story