- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద మెడికల్ స్టూడెంట్స్ నిరాహారదీక్షకు దిగారు. పీజీ కౌన్సిలింగ్ పూర్తయి, అలాట్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రైవేటు కాలేజీలు విద్యార్థులను అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారు. జీవో 56ను అమలు చేసి, తక్షణం అలాట్మెంట్ అయిన విద్యార్థులను కళాశాలల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యం తమను అనుమతించే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.
Next Story