- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.. ఈ కారణంగానే నగరంలో గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం గణేష్ పూజలు ఇంట్లోనే చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నివారణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
Next Story