- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నివేదిక ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి NHRC ఆదేశాలు
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అయితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. అయితే ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి పలు ఫిర్యాదు అందాయి. 11 మంది రోగులు చనిపోయారంటూ జేస్తడి సుధాకర్ అనే వ్యక్తి, 30 మంది చనిపోయారంటూ మాజీ ఎంపీ చింతా మోహన్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుల స్వీకరించిన NHRC..రుయా ఘటనపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Next Story