- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విజయవాడ దుర్గగుడిలో వెండి సింహాల మాయం కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. సబ్ కాంట్రాక్టర్ వెంకట్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ మరింత కీలకంగా మారింది. గత మార్చిలో ఉగాదికి రథాన్ని సిద్ధం చేయడానికి వచ్చినప్పుడు.. సింహాలు ఉన్నాయని పోలీసులకు వెంకట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో లాక్డౌన్ సమయంలోనే సింహాలు చోరికి గురయ్యాయని పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో దొంగతనం చేసింది.. ఇంటి దొంగలా.. బయటి దొంగలా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్ను విచారించినట్టు తెలుస్తోంది.
Next Story