- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆయన మరణ వార్త తెలిసిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి స్పందిస్తూ… నేపాల్ గొప్ప స్నేహితుడిని కోల్పోయిందన్నారు. భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుచేసుకుంటామని చెప్పారు. ఆయన మరణవార్త తనను బాధకు గురిచేసిందని ఓలి అన్నారు. భారతీయులకు, ప్రణబ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతునట్టు ట్వీట్ చేశారు.
Next Story