- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో నాటుసారా తయారీ గుట్టు రట్టయింది. కోరంగి మడ అడవుల్లో నాటు సారా తయారు చేస్తుండగా ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఘటనాస్థలిలో అధికారులు భారీగా బట్టీలను ధ్వంసం చేశారు. 1,400 లీటర్ల నాటుసారా, 46 వేల లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Next Story