- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జాతీయం-అంతర్జాతీయం > Flight Passengers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్స్ లేటైతే ప్యాసింజర్లకు టీ, స్నాక్స్..!
Flight Passengers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్స్ లేటైతే ప్యాసింజర్లకు టీ, స్నాక్స్..!

X
దిశ, వెబ్డెస్క్: భారతదేశం(India)లో ప్రస్తుతం చలికాలం(Winter)లో కావడంతో భారీగా పొగమంచు(Fog) కురుస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పొగమంచు కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు ఆలస్యమైన సమయంలో ప్రయాణికులకు ఉచితంగా తాగునీరు(Drinking Water), ఆహార పదార్థాల(Food Items) అందించాలని విమాన కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. విమానం 2 గంటలు ఆలస్యం అయితే వాటర్, 2 నుండి 4 గంటలు లేట్ అయితే టీ/కాఫీ లేదా స్నాక్స్, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఉచితంగా ఇవ్వాలని సూచించింది. ఫ్లైట్స్ డిలే అయిన సమయంలో ప్రయాణికులకు సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని DGCA వెల్లడించింది.
Next Story