- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టికెట్ లేని ప్రయాణికుల నుంచి ₹300 కోట్లు వసూలు చేసిన సెంట్రల్ రైల్వే
by Mahesh |

X
దిశ, వెబ్డెస్క్: సెంట్రల్ రైల్వే అధికారులు 2022-23లో టికెట్ లేకుండా ప్రయాణించిన వారి నుంచి సుమారు ₹300 కోట్లకు పైగా వసూలు చేశారు. దీంట్లో 46.32 లక్షల మంది ప్రయాణికులపై జరిమానా విధించారు. కాగా "ఏ జోనల్ రైల్వే ఈ మైలురాయిని సాధించడం ఇదే మొదటిసారి" అని ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంట్లో అధికంగా ముంబై డివిజన్ లో రూ. 108 కోట్లకు పైగా రాబట్టగా.. పూణే డివిజన్ దాదాపు రూ. 24 కోట్లు రాబట్టినట్లు తెలిపారు.
Next Story