- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. పీవీ సింధు శుభాకాంక్షలకు స్పందించిన మోదీ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో సింధును కొనియాడుతూ.. ఈ దేశానికి ఎన్నో బహుమతులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశానికి మరెన్నో విజయాలను తీసుకొస్తారని ఆశిస్తున్నా అంటూ మోదీ ట్వీట్ చేశారు. భారత దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Next Story