- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనాను కక్ష సాధింపు కోసం వాడుకునే నీచస్థాయికి జగన్ దిగజారిపోయారని టీడీపీ నేత లోకేశ్ విమర్శించారు. బెయిల్పై విడుదల అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను మరోసారి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై పెట్టాలని జగన్కు ఈ సందర్భంగా చురకలంటించారు. నేర స్వభావం ఉన్న జగన్కు అధికారం కట్టబెడితే ఇలా ఉంటుందని లోకేశ్ విమర్శించారు.
Next Story