- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి జగన్ పై తీవ్రంగా ఫైరయ్యారు. దళితులపై జరుగుతన్న దాడులు ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో దళిత యువకుడిపై సీఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలను హింసిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు.
Next Story