- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్లో జరిగిన మల్టీలెవర్ మార్కెటింగ్ స్కాంలో కొత్తకోణం వెలుగుచూసింది. మార్కెటింగ్ బిజినెస్ చాటున యువతులకు కొందరు మాయగాళ్లు గాలం వేస్తున్నారు. అనంతరం వారి నుంచి వ్యాపారం పేరుతో డబ్బులు వసూలు చేయడమే కాకుండా, మాయమాటలు చెప్పి ఆ యువతులను లైంగికంగా లోబరుచుకుంటున్నారు.
ఈ తతంగం అంతా కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి చేస్తున్నట్లు తేలింది. లైంగిక వేధింపులు తీవ్రతరం కావడంతో బాధితులు కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
Next Story