- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వికేంద్రీకరణ బిల్లు ద్వారా అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాజధాని అంశంపై తాజాగా ట్వీట్ చేసిన ఆయన.. సీఎం జగన్ ఎఎమ్ఆర్డీఏ సమీక్ష చూస్తే నష్టమేమీ లేదని అర్థమవుతోందన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని ఆయన భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు.
Next Story