ఇన్‌సైడర్ ట్రేడ్, ఫైబర్ నెట్‌పై CBI విచారణ కోరాం..

by  |
ఇన్‌సైడర్ ట్రేడ్, ఫైబర్ నెట్‌పై CBI విచారణ కోరాం..
X

దిశ, వెబ్‌డెస్క్ :

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించినట్లు ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు. అదే విధంగా రాష్టానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్, ఫైబర్ నెట్‌ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరినట్లు అధికార పార్టీ ఎంపీ పేర్కొన్నారు.


Next Story

Most Viewed