- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిలో అమరుడైన పెద్దపల్లికి చెందిన జవాన్ శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల నగదుతో పాటు, జవాన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని లేఖలో సూచించారు. కాగా, సోమవారం జమ్ము కశ్మీర్ బారాముల్లాలో టెర్రరిస్టులు చేసిన దాడిలో శ్రీనివాస్ వీర మరణం పొందాడని ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
Next Story