- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు వద్దంటూ రాజ్యసభలో ఎంపీ కనకమేడల గళం వినిపించారు. మూడు రాజధానులు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ.. మూడు రాజధానులను తీసుకురావాలని చూస్తుందని, మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.
Next Story