ఎన్టీఆర్ కనిపించగానే చేతులేత్తి దండం పెట్టిన మాజీ మంత్రి విడదల రజిని

by Anjali |   ( Updated:2024-07-06 09:52:06.0  )
ఎన్టీఆర్ కనిపించగానే చేతులేత్తి దండం పెట్టిన మాజీ మంత్రి విడదల రజిని
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ ఫంక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఎదురుపడగానే వైసీపీ మాజీ మంత్రి వివిడదల రజిని చేతులేత్తి దండం పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రజిని గతంలో తెలుగు దేశం పార్టీతో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఎంతో మంది అనుబంధం ఉండేదట. కాగా తారక్ కనిపించగానే ఆమె మర్యాద ఇచ్చి చేతులేత్తి నమస్కారించారు. పైగా రజిని అభిమాన నటుడు, అలాగే తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎన్టీఆర్ కు రెస్పెక్ట్ ఇచ్చారట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఏది ఏమైనా ఈ విషయం తారక్ అభిమానులు చెవిన పడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవిలో ఉండి ఎలాంటి అహంకారం లేకుండా ఎన్టీఆర్‌కు రెస్పెక్ట్ ఇచ్చిందంటూ రజినిపై ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దటీస్ తారక్ అంటూ హర్హం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక విడదల రజిని వైసీపీ పార్టీ నుంచి దారుణంగా ఓటమి చావిచూసిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీలో ఉన్నందున రజనీపై నెట్టింట దారుణంగా ట్రోల్స్‌కు గురవుతుంది.

Advertisement

Next Story

Most Viewed