- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ టీబీ ఆస్పత్రిలో పనిచేస్తూ అకాల మరణానికి గురైన హెడ్ నర్సు విక్టోరియా ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బైరపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం సంతాపం ప్రకటించి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విక్టోరియా కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ, స్టాఫ్ నర్సులు కె విజయ, సునంద, జ్యోతి, ప్రియాంక, రజిత, ఫార్మసిస్టులు రమేష్, శశిధర్, మట్టపల్లి సాంబయ్య, ల్యాబ్ టెక్నిషన్స్ సంపూర్ణ, స్వప్న, రాజ్ కుమార్, ప్రశాంత్, సుశీల, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Next Story