- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
కరోనా వైరస్ సోకి రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరికొందరు ఇప్పటికీ ఆస్పత్రుల్లో కరోనాతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో విషాదం గురువారం చోటుచేసుకుంది.
కరోనా మహమ్మారి బారిన పడి ఒకే కుటుంబానికి చెందిన త్లలీ, కొడుకు మృతి చెందారు. వారికి పాజిటివ్ నిర్దారణ కాగా, ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. కాగా, ఇవాళ పరిస్థితి విషమించడంతో తల్లీకొడుకు మృతిచెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story