- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన మోహన్బాబు
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ నటుడు మోహన్బాబు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. తనను టార్గెట్ చేస్తూ యూట్యూబ్లో దూషిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోల రూపంలో, బూతులతో కామెంట్ల రూపంలో తనపై ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెహన్బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోహన్బాబు తన లీగల్ అడ్వైజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Next Story